గెజిట్ నెం.45, తేది: 13.07.2020 – లింగాల మరియు అలిదెన గ్రామము, వీరపునాయుని పల్లె మండలము,కడప జిల్లా – డిక్లరేషన్
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.45, తేది: 13.07.2020 – లింగాల మరియు అలిదెన గ్రామము, వీరపునాయుని పల్లె మండలము,కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలము లోని లింగాల మరియు అలిదెన గ్రామములలో ప్రజా ప్రయోజనమునకై అనగా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, ఫేజ్-1, ప్యాకేజ్-2 సర్వరాజ సాగర్ కుడి ప్రధాన కాలువకు క్రింద కనపరచిన డిస్త్రిబ్యూటర్ల నిర్మాణము కొరకు కి.మీ. 13.800 నుండి 16.650 కి.మీ. (టి.ఈ) వరకు (4.28+18.77) = 23.05 ఎకరముల పట్టా భూములు లింగాల మరియు అలిదెన గ్రామములు వి.యన్. పల్లి మండలము లోని పట్టా భూములు సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, యస్.కే.డి జి.యన్.ఎస్.ఎస్., డివిజన్, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు ఆన్లైన్ చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
13/07/2020 | 31/12/2027 | చూడు (789 KB) |