గెజిట్ నెం.19, తేది: 25.02.2020 – మంగపట్నం,చింతకుంట మరియు ఓబులాపురము గ్రామములు , ముద్దనూరు మండలం,కడప జిల్లా – డిక్లరేషన్
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
గెజిట్ నెం.19, తేది: 25.02.2020 – మంగపట్నం,చింతకుంట మరియు ఓబులాపురము గ్రామములు , ముద్దనూరు మండలం,కడప జిల్లా – డిక్లరేషన్ | కడప జిల్లా ముద్దనూరు మండలం, మండలం లోని మంగపట్నం గ్రామం నందు కి.మీ 0.000 నుండి 5.500 కి.మీ వరకు 1.44 ఎకరముల భూమి మరియు చింతకుంట గ్రామం నందు కి.మీ 9.000 నుండి 23.926 కి.మీ వరకు 0.74 ఎకరముల భూమి గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నిర్మాణము కొరకు అవసరమని, అదేవిధముగా కడప జిల్లా ముద్దనూరు మండలం లోని ఓబులాపురం గ్రామం నందు గండికోట ప్రాజెక్టు మునక వలన ముద్దనూరు మరియు రేగడిపల్లి స్టేషన్ల మద్య వున్న బ్రాడ్ గేజ్ రైల్వేలైను శాశ్వత మల్లింపు కొరకు 0.60 ఎకరముల భూమి వెరసి మొత్తము 2.78 ఎకరముల పట్టా భూములు పనులకు గాను సమకూర్చు నిమిత్తం భూసేకరణ అవసరమైయున్నదని ప్రకటించుచూ, ఇదే చట్టములోని విభాగము 15 మేరకు, ఆసక్తి గల వ్యక్తులను విచారించి ఎటువంటి అభ్యంతరములు లేవనియు మరియు రిక్వయరింగ్ బాడి, అనగా కార్యనిర్వాహక ఇంజనీర్, జి.యన్.ఎస్.ఎస్., డివిజన్-1, కడప వారు సదరు భూసేకరణకు కావలసిన నిధులు డిపాజిటు (ఆన్లైన్) చేసినందు వలన ఈ క్రింద కనపరచిన షెడ్యూల్ దాఖలా భూములకు డిక్లరేషన్ ఇవ్వడమైనది |
25/02/2020 | 31/03/2027 | చూడు (1 MB) |